Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ సీజన్ లో పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (17:42 IST)
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచేసారు రైల్వే అధికారులు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ను ఏకంగా రూ.20 కు పెంచేసారు.

ఈ ధరలు  జనవరి 9(గురువారం) నుంచి జనవరి 20 వరకు అమలు కానున్నాయి. సంక్రాంతి సెలవుల రద్దీ కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

పండగ సీజన్ కావడం, రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం ఖాయమని ప్లాట్ ఫాంపై రద్దీని కొంతవరకూ నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments