Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ పర్వతాల్లో అదృశ్యమైన విమానం: 21మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (10:51 IST)
నేపాల్ పర్వతాల్లో బుధవారం ఉదయం బయలుదేరిన ఓ విమానం అదృశ్యమైంది. అదృశ్యమైన విమానంలో దాదాపు 21 మంది ప్రయాణికులు ఉన్నారు. నేపాల్‌లోని పొఖారా నుంచి ఉదయం 7.45 గంటలకు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలెట్లతో సంబంధాలు తెగిపోయాయని, ఆపై విమానం ఎటు వెళ్లిందన్న విషయం పసిగట్టలేకపోయాయని ఎయిర్‌ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
 
పొఖారా నుంచి ఉదయం 7:45కు బయలుదేరిన విమానం జామ్ సోమ్‌కు వెళ్లాల్సి ఉంది. గమ్యానికి చేరాల్సిన విమానం కనుమరుగవడంతో ప్రయాణికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ పర్వతాలలో చిక్కుకుని ఈ విమానం కనిపించకుండా పోయి ఉండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సిబ్బంది విమానాల సహాయంతో సెర్చి చేయడం ప్రారంభించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments