Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (15:15 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుది. యుద్ధ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని చూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలెట్ ప్రాణాలు కోల్పోయారు. చూరు జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయినట్టు స్థానిక అధికారులకు సమాచారం అందింది. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమాచారం తెలియడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments