Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో రెండేళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి.. కాపాడిన తల్లి

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (22:34 IST)
Dog Attacks
ఢిల్లీలోని విశ్వాస్ నగర్ ప్రాంతంలో రెండేళ్ల చిన్నారిపై శునకం దాడి చేసింది. పెంపుడు కుక్కగా గుర్తించిన ఆ కుక్క పిల్లవాడిపైకి దూసుకెళ్లింది. రెండేళ్ల బాలుడి కాలిని పట్టుకుంది. సిసిటివి కెమెరాలో ఈ షాకింగ్ సంఘటన రికార్డ్ అయ్యింది. 
 
కుక్కపై ఆగ్రహంతో కుక్క దాడి నుండి తన బిడ్డను రక్షించడానికి తల్లి విశ్వప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. పిల్లవాడి దగ్గరకు పరుగెడుతూ వెళ్లిన కుక్క ఆ చిన్నారిని నోటితో లాగుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది. 
 
వెంటనే, స్థానికులు, బాలుడి తల్లి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బిడ్డపై ఆ శునకం పదేపదే దూకి దాడి చేసింది. అయినా స్థానికులు దానిని వదలక తరిమికొట్టారు. ఈ ఘటనలో తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments