Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాలి'.. శత్రుఘ్నసిన్హా ఘాటు వ్యాఖ్యలు

దేశంలో నోట్ల రద్దును అధికార బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు చెందిన నేతలు, ఎంపీలు సమర్ధిస్తున్నారు. అయితే, బీజేపీకి చెందిన ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శనాస్

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (14:14 IST)
దేశంలో నోట్ల రద్దును అధికార బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు చెందిన నేతలు, ఎంపీలు సమర్ధిస్తున్నారు. అయితే, బీజేపీకి చెందిన ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
 
నోట్ల రద్దుపై  సీ-ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో 86 శాతం మంది ప్రజలు నోట్ల రద్దుకు అనుకూలంగా మద్దతు తెలిపారని ప్రధాని మోడీ ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు.
 
ప్ర‌ధాని మోడీ భ్రమల్లో ఉండకూడ‌ద‌న్నారు. పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సొంత ప్ర‌యోజ‌నాల‌ కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాలని వ్యాఖ్య‌లు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments