Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెమలిని మింగేసిన కొండచిలువ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:49 IST)
కొండచిలువలు ఆహారాన్ని సులభంగా మింగేస్తాయి. తాజాగా హర్యానాలో ఓ కొండ చిలువ నెమలిని మింగేసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో 15అడుగుల కొండచిలువ.. నెమలిని ఆహారంలో తీసుకుని మింగేసింది. 
 
ఝాండా గ్రామస్థులు అటవీ ప్రాంతంలో కొండచిలువను మింగేయడం చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు తెలియజేశారు. వాళ్లు వచ్చే సమయానికి కొండచిలువ నెమలిని పూర్తిగా మింగేసి.. అడవిలోకి పారిపోయింది.
 
దాని పొడవు 15అడుగులు ఉన్నట్లు గుర్తించగలిగారు. అలాహే గుజరాత్‌ లోని వడోదరా జిల్లాలో తొమ్మిది అడుగుల పాము పిల్లిని మింగేసింది. గతేడాది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ మొసలిని మింగి ఆకలి తీర్చుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments