Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెమలిని మింగేసిన కొండచిలువ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:49 IST)
కొండచిలువలు ఆహారాన్ని సులభంగా మింగేస్తాయి. తాజాగా హర్యానాలో ఓ కొండ చిలువ నెమలిని మింగేసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో 15అడుగుల కొండచిలువ.. నెమలిని ఆహారంలో తీసుకుని మింగేసింది. 
 
ఝాండా గ్రామస్థులు అటవీ ప్రాంతంలో కొండచిలువను మింగేయడం చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు తెలియజేశారు. వాళ్లు వచ్చే సమయానికి కొండచిలువ నెమలిని పూర్తిగా మింగేసి.. అడవిలోకి పారిపోయింది.
 
దాని పొడవు 15అడుగులు ఉన్నట్లు గుర్తించగలిగారు. అలాహే గుజరాత్‌ లోని వడోదరా జిల్లాలో తొమ్మిది అడుగుల పాము పిల్లిని మింగేసింది. గతేడాది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ మొసలిని మింగి ఆకలి తీర్చుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments