Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా పవార్?

Pawar
Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (05:46 IST)
జాతీయ రాజకీయాల్లో సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును రాష్ట్రపతి పదవికి అన్ని పార్టీలు పరిశీలించాలన్నారు శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పేరును ప్రతిపాదించాలని పిలుపునిచ్చారు రౌత్. రాష్ట్రపతి పదవి కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించాలని కోరారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగేనాటికి ఆ పదవిని ఎవరు చేపట్టాలో నిర్ణయించేంత సంఖ్యాబలం తమకు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు రౌత్.
 
ఉద్ధవ్ థాకరేతో అశోక్ గెహ్లాట్ సమావేశం 
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశం అయ్యారు. ముంబైలోని థాకరే నివాసం మాతోశ్రీలో ఈ సమావేశం జరిగింది. మర్యాదపూర్వకంగానే థాకరేని కలిసినట్టు గెహ్లాట్ వెల్లడించారు.

‘‘మా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏమేం చేయగలమన్న దానిపై చర్చించాం. ఏయే విధానాలను రూపొందించాలన్న దానిపై సమాలోచనలు జరిపాం’’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పూర్తికాలం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇద్దరు సీఎంలతో పాటు థాకరే కుమారుడు ఆదిత్య థాకరే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments