Webdunia - Bharat's app for daily news and videos

Install App

పఠాన్ కోట్ దాడి: 101 పేజీల ఛార్జీషీట్ విడుదల.. అజర్‌తో రవూఫ్‌లే నిందుతులు

భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్రపన్నింది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజరేనని 101 పేజీల చార్జిషీటులో పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న పనిచేస్తున్న జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (12:17 IST)
భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్రపన్నింది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజరేనని 101 పేజీల చార్జిషీటులో పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న  పనిచేస్తున్న జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రవూఫ్ ఆస్ఘర్‌లను ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. పఠాన్‌కోట్ దాడి అనంతరం... ఈ దాడికి బాధ్యత తమదేనని పేర్కొంటూ రవూఫ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. 
 
ఈ ఏడాది జనవరి ప్రారంభంలో జరిగిన పఠాన్‌కోట్ దాడిలో తన సోదరుడు మసూద్ పాత్రకూడా ఉన్నట్టు రవూఫ్ అందులో వ్యాఖ్యానించాడు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి జరిగిన సరిగ్గా 12 నెలలకు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటుతో పాటు ఈ వీడియో సందేశాన్ని కూడా ఎన్ఐఏ తన చార్జిషీట్‌కి జోడించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు తీవ్రవాదులకు సంబంధించిన పలు ఆధారాలను కూడా నమోదు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments