Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్‌లో ఎవరెవరు ప్రయాణించారంటే...

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (15:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కున్నూరులో ఇండియన్ ఆర్మీకి చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. అయితే ఈ హెలికాఫ్టరులో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పరిస్థితిపై స్పష్టత లేదు. 
 
మరోవైపు, కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటరుకు ఈ హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే అంటే బుధవారం మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో జరిగింది. ఈ హెలికాప్టరులో ప్రయాణించిన 14 మంది వివరాలు వెల్లడయ్యాయి. 
 
వీరిలో బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్.లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గుర్ సేవక్ సింగ్, జితేందర్  సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి. సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు. మరికొందరి పేర్లు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments