Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు వందశాతం పెంపు.. పార్లమెంటరీ కమిటీ సిఫారసు

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:08 IST)
ప్రస్తుతం దేశంలో సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న జీతభత్యాలను వందశాతం పెంచుతూ రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అలాగే, మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్లను కూడా దాదాపు 75 శాతం పెంచాలని సూచించింది.
 
ఎంపీలకు చివరిసారిగా 2010లో వేతనసవరణ జరిగింది. కేబినెట్‌ కార్యదర్శి కంటే ఎంపీల స్థాయి ఎక్కువ కాబట్టి వారికి కల్పించే సదుపాయాలు కూడా అందుకుతగ్గట్లుగానే ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఈ కమిటీ సుమారు 60 ప్రతిపాదనలు చేసింది. మరికొన్ని సిఫారసులను ఈ నెల 13వ తేదీన జరిగే సమావేశంలో ఖరారు చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments