Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీ దేవ్‌రా మృతికి సంతాపం.. రేపటికి పార్లమెంట్ వాయిదా!!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (11:51 IST)
అనారోగ్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవ్‌ర మృతికి పార్లమెంట్ సంతాపం వ్యక్తం చేసి, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. 
 
సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. 
 
అనంతరం అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మురళీదేవరాకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం పార్లమెంట్ మంగళవారానికి వాయిదా పడింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments