Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని.. నిండు గర్భవతిని..?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:38 IST)
నిండు గర్భవతి అని కనికరం లేకుండా తల్లిదండ్రులు ఆమెను మట్టుబెట్టారు. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. యూపీ, ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 19ఏళ్ల యువతి రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది. 
 
ప్రియుడి కోసం 2022 అక్టోబర్‌లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కిడ్నాప్, రేప్ కేసులు పెట్టింది. దీంతో ప్రియుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణ కోర్టులో జరుగుతూ వుంది. అయితే తల్లిదండ్రుల వద్దకు రావడానికి ముందు కూతురు గర్భం దాల్చింది. 
 
అయినప్పటికీ రాహుల్‌కు శిక్ష పడాలని యువతి తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీనికోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తమ కూతురుని పలుమార్లు బలవంతం చేశారు. దీని కోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఆ తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గర్భిణీ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం