Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై రాజకీయకుట్ర జరుగుతోంది : మంత్రి పకంజ ముండే

Webdunia
గురువారం, 2 జులై 2015 (10:44 IST)
తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే ఆరోపించారు. పల్లీ చిక్కీలు, పుస్తకాలు, మ్యాట్లు మొదలైన వస్తువుల కొనుగోలుపై 206 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మహారాష్ట్రలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు.
 
ఇది కేవలం మాటల కుంభకోణమని తేల్చిపారేశారు. పల్లీ చిక్కీ కుంభకోణం అంటూ విమర్శలు చేస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండగా, ఇవే వస్తువులను 408 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని, దాన్నేమంటారని ప్రశ్నించారు. 
 
పైగా తాను ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని, తన మంత్రి వర్గ శాఖ ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఇదంతా తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమేనని ఆమె స్పష్టం చేశారు. ఏసీబీ అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments