Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్యాప్తు చేయకుండానే మమ్మల్ని నిందిస్తే ఎలా..? : పాక్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (07:05 IST)
ఎటువంటి దర్యాప్తు లేకుండా, విచారణ లేకుండానే గురుదాస్‌పూర్ ఘటనకు పాల్పడినవారు పాకిస్తాన్ నుంచే వచ్చారని ఎలా మట్లాడుతారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాజి ఖలీలుల్లా ప్రశ్నించారు. హతులైన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని భారత కేంద్ర‌ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజ్‌నాథ్ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ స్పందించింది. 
 
ఘటనపై దర్యాప్తు చేయకుండానే ఇతరులను వేలెత్తి చూపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. దాడుల అనంతరం భారత్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గురుదాస్ పూర్ ఘటన దురదృష్టకరమని, పరస్పర సహకారం ద్వారానే టెర్రరిజాన్ని ఎదుర్కోగలమని వ్యాఖ్యానించడం విశేషం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments