Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రక్షణ అధికారులుగా నటిస్తూ సమాచార సేకరణ.. ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే?

సెల్వి
సోమవారం, 12 మే 2025 (16:29 IST)
పాకిస్తాన్ నిఘా సంస్థలు (PIO) భారత రక్షణ అధికారులుగా నటిస్తూ, భారత జర్నలిస్టులు, పౌరులను సంప్రదించి, కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం కోరుతున్నట్లు సమాచారం. భారత అధికారులు హెచ్చరిక జారీ చేసింది. 7340921702 అనే భారతీయ నెంబర్ నుండి వస్తున్న అటువంటి కాల్స్‌కు స్పందించవద్దని పౌరులను హెచ్చరించారు.
 
ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు, ప్రస్తుత పరిస్థితిపై సమాచారం పొందడానికి జర్నలిస్టులు, పౌరులకు కాల్ చేయడానికి పాకిస్తాన్ నిఘా సంస్థలు (PIO) భారత రక్షణ అధికారులుగా నటిస్తూ భారతీయ వాట్సాప్ నంబర్: 7340921702ను ఉపయోగిస్తున్నాయి. దయచేసి అలాంటి ప్రయత్నాలకు పాల్పడకండని భారత అధికారులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
 
ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. "ఈ సున్నితమైన సమయాల్లో, వాట్సాప్‌లో చాలా తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని ప్రామాణిక సమాచారం కోసం మా వాట్సాప్ ఛానెల్‌ను అనుసరించండి." అంటూ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

ఫ్రై డే మూవీలో అమ్మ పాటను ప్రశంసించిన మినిస్టర్ వంగలపూడి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments