Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళసూత్రంలో పగడం ధరిస్తే భర్త ఇక పైకే...?

కర్ణాటకలో కొంతమంది మహిళలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలకొట్టుకుంటున్నారట. పగడం ధరిస్తే రాత్రుళ్లు నిద్ర పట్టదని, మంచిది కాదని, భర్త చనిపోతాడనే పుకార్లు బళ్లారి, దావణగిరి, చిత్రదుర్గ, తుమ్కూరులో కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో, మహిళలు తమ తాళిబొ

Webdunia
గురువారం, 6 జులై 2017 (14:20 IST)
కర్ణాటకలో కొంతమంది మహిళలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలకొట్టుకుంటున్నారట. పగడం ధరిస్తే రాత్రుళ్లు నిద్ర పట్టదని, మంచిది కాదని, భర్త చనిపోతాడనే పుకార్లు బళ్లారి, దావణగిరి, చిత్రదుర్గ, తుమ్కూరులో కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో, మహిళలు తమ తాళిబొట్లలో ఉన్న పగడాలను పగలగొట్టుకోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పుకార్లు కర్ణాటక సమీపంలోని రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించాయి. 
 
ఈ పుకార్లు విన్న పలువురు తమ సమీప బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ మరింత వ్యాప్తి చేస్తున్నారు. ఇలా కర్ణాటక రాష్ట్రం మొత్తం ఈ విషయం కాస్తా పాకిపోవడంతో మహిళలు భయపడిపోతున్నారట. కొంతమంది పగడాలను పగులగొడితే మరికొంతమంది మంగళసూత్రం నుంచి పగడాన్ని తీసి పక్కన పడేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments