Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మ విభూషణ్ రావడం ఇషా వాలంటీర్లకు లభించిన గుర్తింపు : జగ్గీ వాసుదేవ్

కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డు 7 మిలియన్‌ల మంది మంది ఇషా కార్యకర్తలకు లభించిన గుర్తింపు అని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వ్యాఖ్యానించారు. 68వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (17:02 IST)
కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డు 7 మిలియన్‌ల మంది మంది ఇషా కార్యకర్తలకు లభించిన గుర్తింపు అని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వ్యాఖ్యానించారు. 68వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఇషా కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ముఖ్యంగా తమిళ ప్రజలు ఇందుకోసం ఎక్కువ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. 'మా వాలంటీర్లను గుర్తించి అవార్డు ప్రకటించిన ప్రభుత్వానికి శుభాభినందనలు. ప్రజలకోసం వారు నిబద్ధత, నిస్వార్థంతో పనిచేస్తున్నారు' అని జగ్గీవాసుదేవ్‌ తెలిపారు. ఈ అవార్డు లభించినందుకు అందరికీ తాను హృదయపూర్వక వందనం చేస్తున్నానని, ఇది ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments