Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు: కిషన్ రెడ్డి

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (19:07 IST)
భారత ప్రభుత్వం ద్వారా తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు పెరిగిందన్నారు కేంద్రమంత్రివర్యులు కిషన్ రెడ్డి. కనీస మద్దతు ధర కూడా గణనీయంగా పెరిగిందనీ, రాష్ట్ర రైతులకు 4-5 రెట్ల ప్రయోజనం కలిగిందని తెలిపారు.


"తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోంది. గత రబీ సీజన్ కు సంబంధించి FCIకు ఇవ్వవలసిన 14 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్‌ను, 13 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్‌ను ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది." అని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments