Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు: కిషన్ రెడ్డి

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (19:07 IST)
భారత ప్రభుత్వం ద్వారా తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు పెరిగిందన్నారు కేంద్రమంత్రివర్యులు కిషన్ రెడ్డి. కనీస మద్దతు ధర కూడా గణనీయంగా పెరిగిందనీ, రాష్ట్ర రైతులకు 4-5 రెట్ల ప్రయోజనం కలిగిందని తెలిపారు.


"తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోంది. గత రబీ సీజన్ కు సంబంధించి FCIకు ఇవ్వవలసిన 14 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్‌ను, 13 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్‌ను ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది." అని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments