Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌దే గెలుపు: ఫస్ట్ పోస్ట్ స్టోరీ

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (11:37 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఫస్ట్ పోస్ట్ వెబ్ సైట్ తెలిపింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఊహిస్తూ ‘‘పాంచ్ సాల్ కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ పార్టీ మే బీ హెడెడ్ ఫర్ ఏ ల్యాండ్ స్లైడ్ విన్’’ పేరిట ఆ వెబ్ సైట్ ఈ కథనాన్ని రాసింది.
 
ఈ కథనంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించి.. తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని ‘ఫస్ట్ పోస్ట్’ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ఈ వెబ్ సైట్ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేతృత్వంలో నడుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులతో పాటు పారిశ్రామిక వర్గాల్లో కీలక చర్చగా మారింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments