Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 9,851 కరోనా కేసులు

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (10:25 IST)
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో అత్యధికంగా 9,851 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 
 
ఒకే రోజు 273 మంది ప్రాణాలు వదలడం ఆందోళన కలిగిస్తోంది.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,26,770కు చేరగా.. మృతుల సంఖ్య 6,348కు పెరిగింది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనాబారినపడి 1,10,960 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఇక, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,09,461 మంది డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments