Webdunia - Bharat's app for daily news and videos

Install App

Silver Biscuits: ఒడిశాలో భారీ వెండి బిస్కెట్లు స్వాధీనం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

సెల్వి
శుక్రవారం, 11 జులై 2025 (10:13 IST)
Silver
ఒడిశాలో భారీ వెండి బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా రెంగాలి ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ వెండి పట్టుబడింది. 
 
రెంగాలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఓ కారును తనిఖీ చేయగా అందులో 110 కిలోల వెండి బిస్కెట్లు ఉన్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. 
 
ఈ వెండి బిస్కెట్లను జార్ఖండ్‌ రాజధాని రాంచీకి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
 
స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్లను తదుపరి దర్యాప్తు కోసం వస్తువులు, జీఎస్టీ సిబ్బందికి అప్పగించారు. నిజాయితీ లేని వ్యాపారవేత్తలు తరచుగా రహస్యంగా వెండి బిస్కెట్ల అక్రమ రవాణాలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments