Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా శ్రేయస్సు కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ : జైరాం రమేష్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (20:49 IST)
దేశ ప్రజల శ్రేయస్సును కోరే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించడంలో ప్రజాశ్రేయస్సే తప్ప రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
 
భూసేకరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 19న రైతులతో కలిసి ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. బిల్లు పాసైతే సమాజంలో చెడు ప్రభావం చూపుతుందన్నారు. అందుకే తాము భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వ నిర్ణయాలకు తాము మద్దతివ్వబోమన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments