Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యం కోసం అలా కొట్లాడుకున్న మామ, కోడలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (19:02 IST)
వీర్యం కోసం మామ, కోడలు కొట్లాడుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుది. వివరాల్లోకి వెళితే.. తలసేమియాతో బాధపడుతున్న ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం కన్నుమూశాడు. ఐతే మరణానికి ముందు తన వీర్యాన్ని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ ఆస్పత్రిలో భద్రపరిచాడు. 
 
కొడుకు మరణం తర్వాత 2019లో అతడి తండ్రి ఆ ఆస్పత్రికి వెళ్లాడు. తన కుమారుడి వీర్యం ఇవ్వాల్సిందిగా కోరాడు. ఐతే మీ కుమారుడికి ఇప్పటికే పెళ్లి అయినందున అతడి భార్య అంగీకారం కావాలని.. ఆమె అనుమతి ఉంటేనే ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.
 
చేసేదేమీ లేకుండా.. అతడు కోడలి వద్దకు వెళ్లి అడిగాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. మామతో గొడవ జరిగిది దూరంగా ఉంది. అతడు చివరి ప్రయత్నంగా కోర్టుకు ఆశ్రయించాడు. మీరే న్యాయం చేయాలని.. నా కొడుకు వీర్యాన్ని నాకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. మృతుడి తండ్రి పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు విచారణ జరిపింది. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
మరణానికి ముందు వివాహ బంధంలో ఉన్నందున అతడి వీర్యంపై భార్యకే సర్వహక్కులు ఉంటాయని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆస్పత్రి స్పెర్మ్ బ్యాంక్‌లో ఉన్న వీర్యం బాటిల్‌ను కేవలం భార్యకు మాత్రమే ఇవ్వాలని.. ఇంకెవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదని సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments