Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నుంచి బీజేపీ దొంగలించలేనిది లోగో ఒక్కటే: ఆనంద్ శర్మ

Webdunia
బుధవారం, 27 మే 2015 (19:25 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన పాలనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సున్నా మార్కులు వేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించడంలో వేగం పెంచారు. ఈ క్రమంలో సీనియర్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ... బీజేపీ నాయకత్వంలోని సర్కారు తమ హయాంలోని అన్ని పథకాలను కాపీ కొట్టిందని విమర్శించారు. 
 
తమ నుంచి దొంగిలించలేనిది ఏదైనా ఉందంటే అది తమ పార్టీ లోగోయేనని ఆనంద్ శర్మ సెటైర్ వేశారు. యూపీఏ పథకాలకు పేర్లు మార్చి తమవేనని చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రధాని మోడీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఆనంద్ శర్మ కూడా మోడీ ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కారంటూ ఎద్దేవా చేశారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments