Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం ఉపయోగిస్తున్నాం : రాందేవ్ బాబా వెల్లడి

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుం

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (11:22 IST)
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుండగా, అందులే కేవలం 8 ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలిపామని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లిమ్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారని కాని కేవలం ఐదు రకాల మందుల్లోనే గోమూత్రం కలిపామని ఆయన వివరించారు. 
 
పైగా, గోమూత్రం కలిపిన విషయం మందుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనివుందని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశం లేదన్నారు. కేన్సర్ నివారణ కోసం పంచగోయ మందులో గోమూత్రం కలిపామని బాబా రాందేవ్ అంగీకరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments