Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వృద్ధులతో మహిళ ఒకేసారి శృంగారం.. ఐదో వ్యక్తి వచ్చాక?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (20:12 IST)
వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నలుగురు వృద్ధులు ఒక మహిళ మోజులో పడి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలందా జిల్లాలోని ఓ గ్రామంలో పినుదేవి అనే మహిళ 30 ఏళ్ల వితంతువు. టీ షాపు నడుపుతోంది. ఈమె షాపుకు వచ్చే వృద్ధులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 
 
కృష్ణనందన్ (75), సూర్యమణి (60), వాసుదేవ్ (63), లోహా సింగ్ (62) అనే వృద్ధులు ఆమెపై మోజు పడ్డారు. ఆపై ఆ నలుగురికి ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నలుగురు వృద్ధులు కలిసి ఆమెతో శృంగారంలో పాల్గొనేవారు. ఇంతలో ఐదో వాడొచ్చాడు. ఆమెపై తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడు కన్నేశాడు. పిను దేవీ అతనితో కూడా శృంగారానికి అంగీకరించింది. 
 
తృపిత్‌ మాత్రం ఆ నలుగురితో కాకుండా తనతో పిను దేవి సంబంధం కొనసాగించాలని బెదిరించాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని.. పినుదేవితో పాటు ఆ నలుగురు వృద్ధులు తృపిత్ శర్మను హతమార్చారు. తృపిత్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా మహిళతో పాటు ఆ నలుగురు వృద్ధులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments