Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు తిని ఒకరి మృతి.. మరో ఐదుగురు పరిస్థితి విషమం.. ఎక్కడ?

చేపల పులుసు తినిన పాపానికి ఒకరు మరణించగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (16:34 IST)
చేపల పులుసు తినిన పాపానికి ఒకరు మరణించగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట్టి కుడుమియాన కుప్పం ప్రాంతానికి చెందిన నారాయణ స్వామి రైతు. ఆదివారం రాత్రి నత్తం గ్రామానికి అమ్మకానికి వచ్చిన అరుదైన జాతి చేపలను కొనుగోలు చేశాడు. 
 
ఆ చేపలను ఇంటికి తీసుకెళ్లి భార్యతో పులుసు పెట్టమన్నాడు. నారాయణ స్వామి సతీమణి పార్వతి రుచిగా పులుసు చేసేసింది. ఈ కూరను నారాయణ స్వామి భార్య, మామ పెరుమాళ్, అత్త, చెల్లెలు చేపల పులుసేకుని భోజనం చేశారు. అయితే ఆహారం తీసుకున్నాక కొద్దిసేపటికే వారికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో స్థానికులు ఆస్పత్రిలో ఐదుగురిని చేర్పించారు. 
 
పుదుచ్చేరి ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అయితే చికిత్స ఫలించక పెరుమాళ్ మరణించాడు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. వీరి అస్వస్థతకు చేపల పులుసే కారణమని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. చేపల వ్యాపారితో పాటు స్థానికుల వద్ద విచారణ చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments