Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లిలా వుండే తక్షక్ పామును స్మగ్లింగ్ చేసి.. విషంతో..?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (12:25 IST)
అరుదైన పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని పోలీసులు తెలిపారు. ఈ పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఇషా షేక్ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలున్నాయి. 
 
ఈ క్రమంలోనే తక్షక్ పామును వారికి అమ్మేందుకు రూ.9కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. 
 
అతని బ్యాగులో తక్షక్ పామును పోలీసులు గుర్తించారు. ఈ పాము అత్యంత విషపూరితమైనదని.. చూసేందుకు బల్లిలా వుండే ఈ తక్షక్ పాములను సేకరించి ఆ విషాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఇవి భారీ ధర పలుకుతాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments