Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోళి వేళ విషాదం : నదిలోకి స్నానానికెళ్లి ఆరుగురు గల్లంతు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (15:10 IST)
హోళీ పండగ వేళ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండగ పూట నదిలోకి స్నానానికెళ్లిన ఆరుగురు బాలురు గల్లంతయ్యాయరు. ఇందులో మూడు మృతదేహాలను వెలికి తీశారు. మరో మూడు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ విషాదకర ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
హోళీ సంబరాల తర్వాత శనివారం ఆరుగురు బాలురు జాజ్‌పూర్‌లోని ఖరస్రోత నదిలో దిగి స్నానం చేస్తున్నారు. ఆసమయంలో ప్రమాదవవశాత్తు ఒకరు నీటిలో మునిగిపోతుండగా.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
 
హోళీ ఆడి నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మునిగిపోతున్న వారిని గమనించి రక్షించడానికి ప్రయత్నించామని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments