Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోట కాపరి కుమార్తెపై కన్నేశాడు.. ఎవ్వరూ లేని సమయంలో?

తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:15 IST)
తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. నూజివీడు మండలంలోని ఓ తోటకు ఓ కుటుంబం కాపలా ఉంటుంది. కాపలాగా ఉంటున్న వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు ఆయన పెళ్లిళ్లు చేశాడు. 
 
రెండో కూతురితో కలిసి తోటలో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన బాధితురాలి తండ్రి పనిమీద నూజివీడుకు వెళ్లాడు. కానీ ఈ తోటకు పక్కనే మరో తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసరావు.. పక్కనున్న తోటలోని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చివరికి నూజివీడు నుండి ఇంటికి వచ్చిన బాధితురాలి తండ్రి కూతురిని చూసి చలించిపోయాడు. ఇంకా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments