Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోట కాపరి కుమార్తెపై కన్నేశాడు.. ఎవ్వరూ లేని సమయంలో?

తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:15 IST)
తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. నూజివీడు మండలంలోని ఓ తోటకు ఓ కుటుంబం కాపలా ఉంటుంది. కాపలాగా ఉంటున్న వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు ఆయన పెళ్లిళ్లు చేశాడు. 
 
రెండో కూతురితో కలిసి తోటలో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన బాధితురాలి తండ్రి పనిమీద నూజివీడుకు వెళ్లాడు. కానీ ఈ తోటకు పక్కనే మరో తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసరావు.. పక్కనున్న తోటలోని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చివరికి నూజివీడు నుండి ఇంటికి వచ్చిన బాధితురాలి తండ్రి కూతురిని చూసి చలించిపోయాడు. ఇంకా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments