Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రామిస్ టూత్‌పేస్ట్ ఆ నవ్వుల్ని తీసుకొస్తాయా?: ప్రకాష్ రాజ్ ప్రశ్న

2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైందని నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు విసిరాడు. ప్రధాని మోదీ బెంగళూరు ర్యాలీపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధిం

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (11:18 IST)
2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైందని నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు విసిరాడు. ప్రధాని మోదీ బెంగళూరు ర్యాలీపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బెంగళూరు ర్యాలీలో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ ఆ నవ్వులను తీసుకొస్తాయని మీరు నమ్ముతున్నారా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మోదీపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడే ప్రకాష్ రాజ్.. మోదీ ర్యాలీప ఫైర్ అయ్యారు. 
 
ఇకపోతే.. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.17,000 కోట్లు కేటాయించారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రూపురేఖలు మార్చేది తామేనని మోదీ హామీలు గుప్పించారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర నిధులను దారిమళ్లించి అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments