Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు ఆత్మహత్యలను ఎలా ఆపాలో చెప్పండి : మోడీ విజ్ఞప్తి

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (18:00 IST)
ఢిల్లీలో బుధవారం గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో లోక్ సభలో గందరగోళం నెలకొంది. దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను ఆపాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ప్రజా ప్రతినిధులతో పాటు దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యల ఘటనలు అత్యంత హృదయ విదారకమని మోడీ వ్యాఖ్యానించారు. 
 
రైతు ఆత్మహత్యలను ఎలా ఆపాలో తెలియాలని.. దీనిపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను సహృదయంతో స్వీకరిస్తామని, మేలైన వాటిని ఎంపికచేసి అమలు చేస్తామని నరేంద్ర మోడీ అన్నారు. బాధిత రైతు కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని అన్న ఆయన కష్టాల్లో ఉన్న రైతులను ఒంటరిగా వదిలివేయబోమని వివరించారు. ప్రాణానికంటే విలువైనదేదీ లేదని మోడీ ఉద్ఘాటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments