Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒక్క ఒమిక్రాన్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు : మంత్రి మాడవీయ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:07 IST)
ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసు ఒక్కటి కూడా మన దేశంలో ఇంకా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ కరోనా కొత్త వేరియంట్ ఇప్పటివరకు 14 దేశాలకు వ్యాపించిందన్నారు. అయితే, మన దేశంలోకి మాత్రం ఇంకా ప్రవేశించలేదన్నారు. పైగా, ఈ వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పైగా, ఈ వైరస్ రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments