Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒక్క ఒమిక్రాన్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు : మంత్రి మాడవీయ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:07 IST)
ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసు ఒక్కటి కూడా మన దేశంలో ఇంకా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ కరోనా కొత్త వేరియంట్ ఇప్పటివరకు 14 దేశాలకు వ్యాపించిందన్నారు. అయితే, మన దేశంలోకి మాత్రం ఇంకా ప్రవేశించలేదన్నారు. పైగా, ఈ వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పైగా, ఈ వైరస్ రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments