Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (22:32 IST)
అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఇద్దరు కుమారులు తమ తండ్రి మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తుమకూరులోని శ్మశానవాటికకు తీసుకెళ్లవలసి వచ్చింది. ఈ సంఘటన నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రభుత్వ వైద్య సౌకర్యాల కొరతపై ప్రజలు మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. హొన్నూరప్ప (80) వృద్ధాప్య సమస్యలతో వైఎన్ హోస్కోట్‌లోని గ్రామీణ ప్రభుత్వ కేంద్రంలో మంగళవారం మరణించారు. మృతదేహాన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దళవాయిహళ్లి అనే అతని గ్రామానికి తరలించాల్సి వచ్చింది.

వైద్య సదుపాయంలో అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, అంబులెన్స్ సిబ్బంది హొన్నూరప్ప మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి నిరాకరించారు. ఇందుకు కొంటిసాకులు చెప్పారు.

తమ వద్ద డబ్బులు సరిపోకపోవడంతో కుమారులు తమ తండ్రి మృతదేహాన్ని బైక్‌పై ఉంచి స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు పావగడ తాలూకా వైద్యాధికారిని నిలదీశారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments