Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ : ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:47 IST)
భారతీయ జనతా పార్టీ ఉన్న స్నేహబంంధాన్ని తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పేరును ప్రకటిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే మాత్రం రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును ప్రకటించాలా వద్దా అనే అంశంపై చర్చిస్తామన్నారు. 
 
ఇదిలావుంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ, రెండో స్థానంలో నిలిచిన జేడీయుకే అధికార పగ్గాలను బీజేపీ అప్పగించింది. ఫలితంగా ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇదిలావుంటే, నితీశ్ బీజేపీపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండటంతో బీజేపీతో ఆయనకు చెడిందన్న ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇపుడు ప్రశాంతి కిషోర్‌తో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments