Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిర్భయ' దోషులను ఎందుకు ఉరితీయరు?

గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (09:16 IST)
గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులతో పాటు.. దక్షిణ ఢిల్లీ జిల్లా డీసీపీకి డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ నోటీసులు జారీ చేశారు. 
 
తమ కుమార్తెపై దారుణంగా మూకుమ్మడి అత్యాచారం చేసి చంపేసిన కేసులో దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ధ్రువీకరించిన ఆరు నెలల తర్వాత కూడా వారిని ఉరి తీయలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసు ఇచ్చామని కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాగా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌, క్యూరేటివ్‌ పిటిషన్‌, న్యాయ మార్గాల తర్వాత చిట్టచివరగా రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకునే వంటి అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ మరణశిక్ష పడిన ఆ నలుగురి విషయంలో డీసీడబ్ల్యూ నోటీసు జారీ చేయడం విశేషం. దీనిపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments