Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోం రాష్ట్రంలో వరదలు.. నీట మునిగి 108 జంతువులు మృతి

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (13:35 IST)
rhinos
అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. కజిరంగా నేషనల్ పార్క్‌, టైగర్‌ రిజర్వ్‌ను కూడా వరదలు ముంచెత్తడంతో 108 జంతువులు మరణించాయని అసోం ప్రభుత్వం తెలిపింది.
 
వరదల కారణంగా చనిపోయిన వాటిలో 9 ఖడ్గమృగాలు, 4 అడవి గేదెలు, 7 అడవి పందులు, 2 స్వాంప్‌ జింకలు, 82 హాగ్‌ జింకలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కజిరంగా నేషనల్ పార్క్‌లోని 134 జంతువులను రక్షించారు. వారిలో 110 మందిని అడవిలోకి వదిలివేయగా, ఒక సంవత్సరం వయసున్న ఆడ ఖడ్గమృగం దూడతో సహా మరో 8 జంతువులు సిడబ్ల్యుఆర్‌సిలో చికిత్స పొందుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments