Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో ఇస్కాన్ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం- తొమ్మిది మంది మృతి

Webdunia
గురువారం, 20 జులై 2023 (10:40 IST)
Accident
అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్ వద్ద మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు తొమ్మిది మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. 
 
గురువారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని గుజరాత్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సత్య పటేల్‌కు కూడా గాయాలయ్యాయి.
 
ఈ ఘటనతో ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. SUV వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments