Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో ఇస్కాన్ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం- తొమ్మిది మంది మృతి

Webdunia
గురువారం, 20 జులై 2023 (10:40 IST)
Accident
అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్ వద్ద మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు తొమ్మిది మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. 
 
గురువారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని గుజరాత్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సత్య పటేల్‌కు కూడా గాయాలయ్యాయి.
 
ఈ ఘటనతో ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. SUV వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments