కఠిన ఆంక్షల దిశగా యూపీ సర్కారు - 25 నుంచి రాత్రి కర్ఫ్యూ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇది రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. 
 
అలాగే, వివాహాది శుభకార్యాలకు కూడా ఆంక్షలు విధించింది. కేవలం 200 మందికి మించి పాల్గొనకుండా నిబంధన విధించింది. పైగా, ఇలాంటి కార్యక్రమాలకు హాజరైన వారంతా విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచన చేసింది. 
 
దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తుంది. ఇపుడు యూపీ సర్కారు కూడా ఈ తరహా ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు యూపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments