Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదిలోకి వెళ్లిన నవ దంపతులు.. తెల్లారేసరికి మృతి.. ఎలా?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (09:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. శోభనం గదిలోకి వచ్చిన నవ దంపతులు తెల్లారేసరికి గుండెపోటు కారణంగా విగతజీవులయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బహ్రైచ్ జిల్లాకు చెందిన 22 యేళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 యేళ్ల పుష్పతో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ పడక గదిలోకి వెళ్లారు. తీరా తెల్లారి చూసే సరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడివున్నారు. 
 
దీనిపై పెళ్లింటివారు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో వారిద్దరూ గుండెపోటుతో మరణించినట్టు తేలింది. మరోవైపు, ఈ దంపతులిద్దరికీ దహన సంస్కారాలు ఒక్కచోటే నిర్వహించారు. ఈ ఘటన గత నెల 30వ తేదీన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments