Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 738 కరోనా మరణాలు

Webdunia
శనివారం, 3 జులై 2021 (10:26 IST)
దేశ వ్యాప్తంగా  కరోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు, 738 మరణాలు సంభవించాయి.

దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  3,05,02,362, కోలుకున్న వారి సంఖ్య 2,96,05,779గా ఉంది. అలాగే ప్రస్తుతం 4,95,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా మొత్తం  4,01,050మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం 34,46,11,291 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments