Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళకు నో క్రేజ్ ఎంజీఆర్ సమాధి నుంచి ''అమ్మా డీఎంకే పార్టీ'' ఆవిర్భావం..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశాక.. అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నా.. కార్యకర్తలు, ప్రజలు మాత్రం శశికళను అన్నాడీఎం

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (14:46 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశాక.. అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నా.. కార్యకర్తలు, ప్రజలు మాత్రం శశికళను అన్నాడీఎంకే అధినేత్రిగా చూసేందుకు ఇష్టపడట్లేదు. ఈ నేపథ్యంలో శశికళకు పార్టీ సీనియర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు. కార్యకర్తలు శశికళ అంటేనే మండిపడుతున్నారు. దీంతో అమ్మ పేరిట కొత్త పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఈ పార్టీకి అమ్మా డీఎంకే అనే పేరు పెడతారని తెలుస్తోంది. ఈ పార్టీని ఈ నెల 24వ తేదీ ఎంజీఆర్ సమాధి నుంచి ప్రారంభించాలని కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సోదరుడు ఇనియన్ సంబత్ ఈ పార్టీకి నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. అమ్మా డీఎంకే పేరిట ప్రారంభం కానున్న ఈ పార్టీకి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆదరిస్తారని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments