Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంవోను ఎన్నడు కూడా స్వార్ధానికి వాడుకోలేదు : మన్మోహన్ సింగ్

Webdunia
బుధవారం, 27 మే 2015 (17:08 IST)
ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఎన్నడు కూడా తన స్వార్ధానికి వాడుకోలేదని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. తన పదేళ్ళ  యూపీఏ ప్రభుత్వ పాలనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, విధానపరమైన నిర్ణయాల లోపాలపై ఆయన బుధవారం తొలిసారి స్పందించారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను, మిత్రులను ధనవంతులు చేసేందుకు పీఎంవోను దుర్వినియోగం చేయలేదని తేల్చి చెప్పారు.
 
ఢిల్లీలో జరిగిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ రెండోదిగా ఉన్నదని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తూ దేశ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments