Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూకిచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలి : నేతాజీ మనువడు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:22 IST)
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని నెహ్రూ మనువడు చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. చరిత్రకారులు అభిప్రాయాలు కలిగివుండవచ్చని, కానీ, చరిత్రను వక్రీకరించడం తగదని హితవు పలికారు. 
 
ఈ క్రమంలో ఆయన ఓ అడుగు ముందుకేసి, నెహ్రూకిచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలన్నారు. నెహ్రూ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు బాగా తెలుస్తోందని అన్నారు. నేతాజీ‌తో పాటు.. ఆయన బంధువులపై నిఘా వేసినట్టు వార్తలు రావడం దేశంలో కలకలం రేపింది.
 
మరోవైపు నేతాజీ రాసినట్టు చెప్పుకునే ఓ పుస్తకం వెలుగు చూసింది. ఇందులో భారత్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 20 యేళ్ళ వరకు నియంతృత్వ పాలనలో ఉండాలని నేతాజీ కోరుకున్నారు. అభివృద్ధి దేశాలతో పోటీ పడాలంటే ఈతరహా నియంత పాలన తప్పదని ఆయన అందులో పేర్కొన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments