Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించండి.. తేలిపోద్ది: అనితాబోస్

Webdunia
బుధవారం, 27 జనవరి 2016 (12:42 IST)
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నేతాజీ కుమార్తె అనితాబోస్ డిమాండ్ చేశారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే.. ఆ అస్థికలు తన తండ్రివో కావో తేలుతుందన్నారు. తైపీలోని తైహో విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. 
 
ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న తాను వచ్చేనెల భారత్‌కు వచ్చే అవకాశం ఉందని.. ఆ పర్యటన సందర్భంగా తన తండ్రి అస్థికలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని స్వయంగా విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు.

ఇటీవల విడుదల చేసిన డిజిటల్ పత్రాల ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడుతున్న నేపథ్యంలో.. జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయంలో ఉన్న బోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో అనితాబోస్ డిమాండ్ చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments