Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌంట్ ఎవరెస్ట్‌పైనే భూకంప ప్రభావం: 18 మంది పర్వాతారోహకుల దుర్మరణం!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (11:49 IST)
మౌంట్ ఎవరెస్ట్‌పై భూకంప ప్రభావం పడింది. భూకంపం ధాటికి మంచు చరియలు విరిగిపడడంతో 18 మంది పర్వాతారోహకులు దుర్మరణం పాలయ్యారని నేపాల్ టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో విదేశీయులతో పాటు నేపాలీ షెర్పాలు (గైడ్లు) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఎవరెస్టు బేస్ క్యాంపు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో, పర్వతారోహకులకు నేపాల్ సర్కారు హెచ్చరికలు జారీచేసింది. హిమాలయాలను వీడి వచ్చేయాలని సూచించింది. మంచు చరియల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments