Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ సీయమ్మా...? మేం పారిపోతాం... కామెంట్స్ వెల్లువ

అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశ

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (14:49 IST)
అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశికళ సీఎం అయిన వెంటనే తామంతా పారిపోతాం అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇంకోవైపు కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ ఎంతో విజయవంతంగా దూసుకువెళ్లే రథాన్ని అందమైన నెమలి ఈకలు కూల్చేయగలవని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం తమిళనాడులో చోటుచేసుకున్న పరిస్థితులను అద్దం పడుతోంది. మరోవైపు క్రికెటర్ అశ్విన్ కూడా తమిళనాడులో కొత్తగా 234 మంది యువతకు ఉద్యోగాలు దొరకబోతున్నాయంటూ ట్వీటారు. ఈయన కామెంట్ తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాలనుద్దేశించి చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడు నియోజకవర్గాల సంఖ్య 234.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments