Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ ప‌రీక్ష

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (18:47 IST)
నీట్ పీజీ -2021 ప‌రీక్ష తేదీలు ఖ‌రారయ్యాయి. ఈ మేర‌కు నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ నీట్ పీజీ ప‌రీక్ష‌ల తేదీల‌ను వెల్ల‌డించింది.

ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ఈ  పరీక్షకు హాజరు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి వుండాలి. 

ఇత‌ర వివ‌రాల కోసం nbe.edu.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవచ్చు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments