Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ మార్గదర్శకాలు.. మాస్కులను చెత్తబుట్టలో పడేసి...?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (10:58 IST)
నీట్ పరీక్షలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1.15 నుంచి పరీక్షా కేంద్రం లోపలికి విద్యార్థులను అనుమతిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించరు. విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డులను ఇన్విజిలేటర్లకు చూపించాలి. గుర్తింపుకార్డు, పాస్‌‌పోర్ట్ సైజ్ ఫొటో తెచ్చుకోవాలి.
 
విద్యార్థులు మాస్కు, శానిటైజర్‌ తెచ్చుకోవాలి. చేతులకు గ్లౌజ్‌లను ధరించాలి. పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లగానే విద్యార్థులు తాము తెచ్చుకున్న మాస్కులను చెత్తబుట్టలో పడేసి. నీట్‌ సిబ్బంది ఇచ్చే మాస్కులను ధరించాలి. 
 
దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక గదిలో 12మంది మాత్రమే ఉంటారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఇన్విజిలేటర్‌కు ఇచ్చే సమాధాన పత్రం, హాల్‌ టికెట్లను మూడు రోజుల తర్వాత తెరువాలని ఎన్టీఏ మార్గదర్శకాల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments