Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ మార్గదర్శకాలు.. మాస్కులను చెత్తబుట్టలో పడేసి...?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (10:58 IST)
నీట్ పరీక్షలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1.15 నుంచి పరీక్షా కేంద్రం లోపలికి విద్యార్థులను అనుమతిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించరు. విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డులను ఇన్విజిలేటర్లకు చూపించాలి. గుర్తింపుకార్డు, పాస్‌‌పోర్ట్ సైజ్ ఫొటో తెచ్చుకోవాలి.
 
విద్యార్థులు మాస్కు, శానిటైజర్‌ తెచ్చుకోవాలి. చేతులకు గ్లౌజ్‌లను ధరించాలి. పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లగానే విద్యార్థులు తాము తెచ్చుకున్న మాస్కులను చెత్తబుట్టలో పడేసి. నీట్‌ సిబ్బంది ఇచ్చే మాస్కులను ధరించాలి. 
 
దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక గదిలో 12మంది మాత్రమే ఉంటారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఇన్విజిలేటర్‌కు ఇచ్చే సమాధాన పత్రం, హాల్‌ టికెట్లను మూడు రోజుల తర్వాత తెరువాలని ఎన్టీఏ మార్గదర్శకాల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments