Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు ప్రతీ ఏటా 50వేల మంది చనిపోతున్నారట? అడవి విస్తీర్ణం తగ్గడమే కారణమా?

పాముకాటు ద్వారా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుందని గణాంకాలు స్పష్టం చేశాయి. దేశంలో ప్రతీ ఏటా పాముకాటు వల్ల 50వేల మంది మృత్యువాతపడ్డారని గణాంకాలు వెల్లడించాయి. నగరాలు విస్తరించడానికి తోడు అడవుల

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (11:31 IST)
పాముకాటు ద్వారా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుందని గణాంకాలు స్పష్టం చేశాయి. దేశంలో ప్రతీ ఏటా పాముకాటు వల్ల 50వేల మంది మృత్యువాతపడ్డారని గణాంకాలు వెల్లడించాయి. నగరాలు విస్తరించడానికి తోడు అడవుల విస్తీర్ణం కాస్త తగ్గిపోవడం ద్వారా పాములు జనాలుండే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రతీ ఏడాది 50వేల మంది పాముకాటుకు బలైపోతున్నారని హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా వన్యప్రాణుల విభాగం మేనేజరు సుమంత్ మాధవ్ చెప్పారు.
 
ఈ మృతుల సంఖ్య బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గణనీయంగా పెరిగిందని మాధవ్ తెలిపారు. ఇంట్లో పాము కనిపిస్తే చాలు మనం ఫోన్ చేసి పాములు పట్టేవారిని పిలిచి అతనితో పట్టించి దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో వదులుతుంటారని ఇలా పాములను దూరంగా ఉన్న అడవుల్లో వదిలివేయడం వల్ల ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పాములు సైతం తక్కువకాలంలో మరణిస్తున్నాయని సుమంత్ మాధవ్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments